2021 సమ్మర్ కూడా ఖాళీనే : జాతి రత్నాలు అక్కడ ఫ్లాప్ : బన్నీ భార్య ఐడియా కి సమంత ఫిదా

  • April 15, 2021 / 10:07 AM IST

టాలీవుడ్ కి సమ్మర్ సీజన్ చాలా ముఖ్యమైంది. కానీ కరోనా కరోనా కారణంగా ఇప్పటికీ 2020 సమ్మర్ పూర్తిగా ఎగిరిపోయింది. ఇప్పుడు 2021 సమ్మర్ కూడా అయిపోయినట్లే కనిపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం ‘వకీల్ సాబ్’ సినిమాతో సినిమాల జాతర మొదలు కావాల్సివుంది. ‘వకీల్ సాబ్’ సినిమాకి హిట్ టాక్ రావడం, జనాలు థియేటర్లకు క్యూ కట్టడంతో టాలీవుడ్ కి పూర్వవైభవం వచ్చిందనుకున్నారు. అనుకునేలోపే ఏపీలో టికెట్ రేట్ల గొడవ మొదలైంది. దీంతో సినిమాలన్నీ వాయిదా పడడం మొదలైంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పిట్టగోడ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకునిగా పరిచయమైన కేవీ అనుదీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా గత నెల 11వ తేదీన శివరాత్రి పండుగ కానుకగా థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు పోటీగా శ్రీకారం, గాలిసంపత్ సినిమాలు రిలీజ్ కాగా జాతిరత్నాలు సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. మిగిలిన రెండు సినిమాలలో గాలిసంపత్ డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంటే శ్రీకారం యావరేజ్ గా నిలిచింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ ఒకవైపు సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. కొన్నిరోజుల క్రితం అల్లు అర్జున్ ఫ్యామిలీ మాల్దీవులకు వెళ్లగా అక్కడ అర్హ, అయాన్ చేసిన అల్లరికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను స్నేహారెడ్డి అభిమానులతో పంచుకున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus