‘హనుమాన్’ అతనే : సాహో బ్యూటీ సహజీవనం : ‘పుష్ప2’ ఇప్పట్లో కష్టం

  • June 16, 2021 / 09:49 PM IST

టాలీవుడ్ లో సరికొత్త కథలతో సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు ప్రశాంత్ వర్మ. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ‘అ’ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడిగా ప్రశాంత్ వర్మ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ తో ‘కల్కి’ అనే సినిమా చేశాడు. ఆ తర్వాత మరో సరికొత్త జోనర్ లో ‘జాంబీ రెడ్డి’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ‘సాహో’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ తెలుగు సినిమా సైన్ చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ రాకుమారిగా కనిపించనుంది. త్వరలోనే ఆమె ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు జాక్వెలిన్ కి సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే పార్ట్ 1 కి సంబంధించి చాలా ఫుటేజ్ ను రూపొందించారు. మరికొన్ని రోజులు షూటింగ్ నిర్వహిస్తే పార్ట్ వన్ పూర్తవుతుంది. అయితే ఈ సినిమా తరువాత బన్నీ పార్ట్ 2 మొదలుపెట్టడానికి కాస్త సమయం తీసుకోబోతున్నారట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Rea

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కోలీవుడ్ కు మకాం మార్చిన శ్రీరెడ్డి అక్కడ ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో ఉన్న శ్రీరెడ్డి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ టాలీవుడ్ సినీ ప్రముఖులపై విమర్శలు చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా చిరంజీవికి వైసీపీలో కీలక పదవి దక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం గురించి శ్రీరెడ్డి వీడియోలో స్పందిస్తూ చిరంజీవి సరైన పర్సన్ కాదని చిరంజీవి పార్టీని నిలబెట్టుకోలేకపోయారని ఇచ్చిన పదవిని కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోయారని శ్రీరెడ్డి పేర్కొన్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Rea

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలని ఈ మధ్య కాలంలో టీడీపీ కార్యకర్తల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ తన పుట్టినరోజున జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మైనస్ అవుతారనేలా కామెంట్లు చేశారు. ప్రముఖ నటుడు బాబు మోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వస్తుందా..? అనే ప్రశ్నకు బాబు మోహన్ ఇప్పట్లో ఆ అవకాశం లేదని తెలిపారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus