ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమా : పార్టీలు, మందు కొట్టడం తప్పు కాదు : ఒకప్పటి హీరో అరెస్ట్

  • September 4, 2021 / 09:46 PM IST

పవన్ కళ్యాణ్ ప్లాప్స్ లో ఉన్నప్పుడు ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఆయన కెరీర్ లో మరపురాని విజయాన్ని అందించి అభిమానులను ఖుషీ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా గురించి మొదటినుండి కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశారు హరీష్ శంకర్. పవన్ కు తానొక వీరాభిమానినని.. ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడో అలానే పవన్ ను తన కొత్త సినిమా చూపించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి సీనియర్ నటుడు నరేష్ నటీనటులకు విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. శనివారం నాడు సాయంత్రం ఆరు గంటల నుండి హైదరాబాద్ దసపల్లా హోటల్ లో ఈ పార్టీ జరగబోతుంది. తాజాగా ఈ పార్టీపై అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ స్పందించారు. అసోసియేషన్ కు సంబంధించి ఎన్నో అంశాల్లో నరేష్ తో విభేదించిన ప్రకాష్ రాజ్ నైట్ పార్టీ విషయంలో … (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన కృష్ణుడు పేకాట ఆడుతున్న కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసులు కృష్ణుడితో పాటు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శిల్పా పార్క్ విల్లాలో కొంతమంది పేకాట ఆడుతున్నారనే సమాచారం రావడంతో పోలీసులు శిబిరంపై దాడి చేసి కృష్ణుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం ద్వారా పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారని తెలుస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

హ్యాపీడేస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన నిఖిల్ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంతోమందికి మందులు సహాయం చేసి నిఖిల్ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం నిఖిల్ 18 పేజెస్, కార్తికేయ2 సినిమాల్లో నటిస్తున్నారు. నిఖిల్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో కార్తికేయ ఒకటనే సంగతి తెలిసిందే. కార్తికేయకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కార్తికేయ2 సినిమాకు భారీ ఆఫర్ వచ్చిందని సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ హీరోయిన్ రకుల్ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దాదాపుగా ఆరు గంటల పాటు ఈడీ అధికారులు రకుల్ ను విచారించారు. రకుల్ ను అధికారులు 30 కంటే ఎక్కువ ప్రశ్నలు అడగగా ఆ ప్రశ్నలకు రకుల్ సమాధానాలను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. రకుల్ ను అధికారులు కెల్విన్ గురించి, కెల్విన్ తో వాట్సాప్ చాటింగ్ గురించి..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus