అనసూయ, రష్మీ లను మించి మత్తెక్కించనున్న మాధవీలత

  • November 23, 2016 / 07:01 AM IST

బుల్లి తెర పై అడల్ట్ కామెడీ షోలలో హాట్ గా కనిపించి యువతకు నిద్ర లేకుండా చేసిన యాంకర్స్  అనసూయ, రష్మీ.  ఈ భామల అందాలకు టీవీ ప్రేక్షకులు దాసోహం కావడంతో వారు చేసే షోలకు రేటింగ్  విపరీతంగా పెరిగింది. రష్మీకి హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. అనసూయకు స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ వచ్చాయి. అంతలా వారి క్రేజ్ పెరిగింది. టెలివిజన్ రంగంలో వీరి హవాకు బ్రేక్ చెప్పడానికి హీరోయిన్ మాధవీ లతా సిద్ధమవుతోంది.

నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా విజయం అందుకున్న ఈ భామ సిల్వర్ స్క్రీన్ పై అవకాశాలు తగ్గిపోవడంతో స్మాల్ స్క్రీన్ వైపు అడుగులు వేస్తోంది. ఈటీవీలో వస్తున్న జబర్దస్త్ కార్యక్రమానికి పోటీగా మా టీవీ వారు ఓ కామెడీ కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నారు. ఈ షోలో యాంకర్ గా మాధవీ సెలక్ట్ అయింది. యాక్ట్రెస్ నుంచి యాంకర్ గా టర్న్ తీసుకున్న ఈ భామ తన అందాలతో టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకోవాలని భావిస్తోంది. మరి ఎంత మేర హాట్ గా కనిపించనుందో కొన్ని రోజుల్లో తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus