Mannara Chopra: మన్నారా చోప్రా టెంప్టింగ్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • August 15, 2023 / 05:10 PM IST

మన్నారా చోప్రా.. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. 2016 లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన తిక్క చిత్రంతో పాపులర్ అయ్యింది మన్నారా చోప్రా. ఆ తర్వాత సునీల్ హీరోగా నటించిన ‘జక్కన్న’, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోగ్’, తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. దాంతో మన్నారా చోప్రా మళ్ళీ అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిజానికి ఈమె (Mannara Chopra) 2014 లోనే ‘ప్రేమ గీమ జాన్‌తా నయ్’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అది ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్లో ‘జిద్’, తమిళ్ లో ‘సన్దమారుతం’ ‘కావాల్’ అనే చిత్రాలు చేసొచ్చింది. అయినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు గ్లామర్ షో చేయడం, గ్లామర్ ఫోటోలతో వార్తల్లో నిలవడం మాత్రం మానలేదు.ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫొటోల్లో ఓ రేంజ్ గ్లామర్ షోతో యూత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus