నివేదా పేతురేజ్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

  • July 28, 2020 / 03:18 PM IST

శ్రీవిష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో తెరకెక్కిన ‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నివేదా పేతురాజు. ఆ చిత్రంలో స్వేచ్ఛ అనే పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ చిత్రానికి మంచి టాక్ అండ్ రివ్యూస్ వచ్చినా కానీ.. ఎందుకో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. దీంతో ‘మెంటల్ మదిలో’ యావరేజ్ ఫలితాన్ని మాత్రమే అందుకుంది.తరువాత సాయి తేజ్ హీరోగా వచ్చిన డీసెంట్ హిట్ ‘చిత్రలహరి’ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది నివేదా.

ఆ తరువాత ‘మెంటల్ మదిలో’ కాంబినేషన్లో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ చిత్రంలో కూడా నివేదా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈసారి ఏకంగా అల్లు అర్జున్… ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇప్పుడు రామ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రెడ్’ చిత్రంలో కూడా నివేదా నటిస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే నివేదా పేతురేజ్ తెలుగులో నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్లే. కానీ ఒక్క ‘మెంటల్ మదిలో’ చిత్రంలో తప్ప మెయిన్ హీరోయిన్ గా మారో చిత్రంలో నటించే అవకాశం మాత్రం దక్కించుకోలేకపోయింది.

దాంతో ఇప్పుడు ‘గ్లామర్ షో చెయ్యడం మొదలు పెడితే..ఈమెకు ఎవరు చెప్పారో కానీ.. అప్పటి నుండీ కొత్త కొత్త ఫోటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వస్తుంది. మరి వీటి వల్ల అయినా ఈమెకు కలిసి వస్తుందేమో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50


Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus