‘రెబెల్ పొయెట్’ గా రాధికా ఆప్టే..!

  • May 31, 2016 / 09:49 AM IST

ఇటీవలే ‘ఫోబియా’ చిత్రంలో భయపడుతూ తన నటనతో ఆకట్టుకున్న రాధికా ఆప్టే.. త్వరలో ఓ తిరుగుబాటు రచయిత పాత్రలో నటించనున్నారు. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఎటువంటి సంఘనలు చోటు చేసుకున్నాయన్న కథాంశంతో మధుర్ బండార్కర్ ‘మైన్, ఇందు’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

ఈ చిత్రం లో రాధికా ఆప్టే ఓ తిరుగుబాటు రచయిత పాత్ర పోషిస్తోంది. ముందుగా ఈ పాత్రలో అనుష్క శర్మను అనుకున్నప్పటికీ.. చివరిగా రాధికానే చిత్ర బృందం ఖరారు చేశారు. మరోవైపు ఎమర్జెన్సీ రోజుల్లో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి చిత్ర దర్శకుడు మధుర్  ఇటీవలే బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిని కలిసినట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus