Roja: హాట్ టాపిక్ మారిన రోజా లేటెస్ట్ పిక్.. ఆ అమ్మాయి ఎవరబ్బా?

  • June 30, 2021 / 07:49 PM IST

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా ఇప్పుడు రాజకీయ నాయకురాలుగా, ‘జబర్దస్త్’ జడ్జిగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అప్పుడప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. అలాగే బుల్లితెర పై మరిన్ని షోలలో కనిపిస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రొఫెషనల్ లైఫ్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తన కుటుంబం పట్ల కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటుంది రోజా. సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా రోజా ఓ బర్త్ డే సెలబ్రేషన్లో పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. ఎందుకంటే.. ఈ ఫొటోల్లో రోజా ఓ అమ్మాయికి కేక్ తినిపిస్తుంది.చూడడానికి ఆ అమ్మాయి చాలా గ్లామర్ గా కూడా కనిపిస్తుంది.ఈ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తే రోజాకు దగ్గరి బంధువు,

మదనపల్లె మున్సిపల్ ఛైర్ పర్సన్ తనూజ రెడ్డి కూతురు చరితా రెడ్డి అని తెలిసింది. ఆమెకు కేక్ తినిపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు రోజా. కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు కూడా ఈ పార్టీలో సందడి చేశారు. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus