శ్వేతా బసు ప్రసాద్ హాట్ క్లీవేజ్ షో…!

  • March 28, 2020 / 01:50 PM IST

కొత్త బంగారు లోకం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రంలో ఎక్కడా అంటూ … ఈమె పలికిన డైలాగ్ ఇప్పటికీ టీవీల్లో మారు మోగుతూనే ఉంది. ఆ తరువాత ఈమె ‘కాస్కో’ ‘రైడ్’ ‘కలవర్ కింగ్’ వంటి చిత్రాలు చేసింది. అయితే అవన్నీ ప్లాప్ లు అవ్వడంతో ఈమెకు తరువాత ఆఫర్ లు రాలేదు.

ఆ తరువాత బాలీవుడ్లోనూ , హిందీలోనూ, తమిళ్ లోనూ సినిమాలు చేసింది కానీ ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. ఇక మధ్యలో ప్రాస్టిట్యూషన్ కేసులో పట్టుపడింది అనే వార్తలు కూడా ఈమెకు ఆఫర్లు రాకుండా చేసేసాయి. ఇక 2018.. డిసెంబర్ 13 న రోహిత్ మిట్టల్ ను పెళ్ళి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టింది. అయితే సంవత్సరం పూర్తి కాకుండానే అంటే.. 2019 డిసెంబర్ 10 న విడిపోయింది.

ఇక తరువాత విడాకులు తీసుకుని దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ. కొన్ని వెబ్ సిరీస్ లో నటించడానికి ఓకే చెప్పింది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇటీవల ఈమె కొన్ని క్లీవేజ్ ఫోటోలతో షాక్ ఇచ్చింది. దర్శక నిర్మాతలకి …’ నేను మితిమీరిన గ్లామర్ షో’ కూడా రెడీ అన్నట్టు ఈ ఫోటోలతో సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus