ఘనంగా 68 వ నేషనల్ అవార్డుల ప్రధానోత్సవం… వైరల్ అవుతున్న ఫోటోలు

  • September 30, 2022 / 08:20 PM IST

68 వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఈరోజు ఢిల్లీలో ఘనంగా జరిగింది. టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని తమకు వచ్చిన అవార్డులను స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..అవార్డులను అందజేయడం జరిగింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి గాను సంగీత దర్శకుడు తమన్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అతను అవార్డు అందుకుంటున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. అలాగే ‘కలర్ ఫోటో’ చిత్రానికి 2 నేషనల్ అవార్డులు లభించిన సంగతి తెలిసిందే.

దర్శకుడు సందీప్ రాజ్, నిర్మాత సాయి రాజేష్ అవార్డులను అందుకున్నారు. అలాగే బెస్ట్ కొరియోగ్రఫీ విభాగంలో ‘నాట్యం’ చిత్రానికి గాను సంధ్య రాజు అవార్డు అందుకున్నారు.వీరితో పాటు జ్యోతిక వంటి వారు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus